Plenum News

ఆగస్ట్ 10,11వ తేదిలలో నెల్లూరులో జరిగిన జె.వి.వి 16వ ప్లీనంనకు 250మంది ప్రతినిధులు పాల్గోన్నారు. ఉత్సాహబరిత వాతావరణంలో భవిష్యత్ కార్యక్రమాలపై విస్తృత చర్చ జరిగింది. పర్యావరణ పరిరక్షణపై ప్రజలలో అవగాహన కలిగించడానికి అనేక కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించారు.

Leave a Reply